Wednesday, March 6, 2024

మా మధ్య ప్రదేశ్ యాత్రా విశేషాలు -7వ భాగం

సంచిక వెబ్ పత్రికలో ధారావాహికగా ప్రచురితమవుతున్న మా మధ్య ప్రదేశ్ యాత్రా విశేషాలు -7వ భాగం చదవండి.
~


మంటపం మీద ముగ్గురం శివలింగం చుట్టూ కూర్చున్నాము. “కార్తీక మాస పుణ్యతిథౌ, మహాకాలేశ్వర దివ్య సన్నిధౌ అన్యోన్య సహాయేన ఏకవార రుద్రాభిషేకం కరిష్యే” అని సంకల్పం చెప్పించాను. ముగ్గురి గోత్ర నామాలు, భార్యా, పిల్లల, మనుమల పేర్లు చెప్పి, స్వామిని ఆవాహన చేసి, నేను నమకము, చమకములోని మొదటి పనస చదువుతూ ఉండగా, అందరం, సీల్డ్ వాటర్ బాటిల్ లోని నీటిని, మూడు డిస్పోసబుల్ గ్లాసుల్లో పోసుకొని, స్వామికి చక్కగా అభిషేకం చేశాము.
(పూర్తి ఆర్టికల్ సంచికలో చదవండి)

https://sanchika.com/maa-madhya-pradesh-paryatana-pds-7/

No comments:

Post a Comment