Saturday, May 4, 2024

పప్పు భోగారావు గారి గళంలో నా 'మన్నించు నాన్నా..' కథ

నేను రచించిన 'మన్నించు నాన్నా..' కథని శ్రీ పప్పు భోగారావు గారు కథాస్రవంతి అనే యూట్యూబ్ ఛానెల్‍లో వినసొంపుగా చదివారు.
ఈ కథ నా కథా సంకలనం 'దత్త కథాలహరి'లోనూ, డా. వైరాగ్యం ప్రభాకర్ గారి సంపాదకత్వంలో వెలువడిన 'కథల లోగిలి' అనే సంకలనంలోనూ ఉంది.
విని ఆనందించండి.


 


No comments:

Post a Comment