నేను రచించిన 'మన్నించు నాన్నా..' కథని శ్రీ పప్పు భోగారావు గారు కథాస్రవంతి అనే యూట్యూబ్ ఛానెల్లో వినసొంపుగా చదివారు.
ఈ కథ నా కథా సంకలనం 'దత్త కథాలహరి'లోనూ, డా. వైరాగ్యం ప్రభాకర్ గారి సంపాదకత్వంలో వెలువడిన 'కథల లోగిలి' అనే సంకలనంలోనూ ఉంది.
విని ఆనందించండి.
No comments:
Post a Comment