ఇటీవల తెలుగు కళాసమితి విశాఖ వారు నిర్వహించిన కథానాటిక రచన పోటీల విజేతలకు పురస్కార ప్రదాన సభ తెనాలిలో జరిగింది. ఈ పోటీలలో నాకు తృతీయ బహుమతి లభించింది. ఈ పురస్కారం స్వీకరించేందుకు తెనాలి వెళ్ళి, అక్కడ ప్రసిద్ధమైన వైకుంఠపురం వేంకటేశ్వర స్వామి వారి ఆలయం దర్శించుకున్నాను.
ఆ వివరాలను సంచికలో చదవండి.
https://sanchika.com/vaikunthapuram-venkateswara-swamy-aalaya-darshanam-pds/
No comments:
Post a Comment