“ఈ కథలు మానవీయ విలువల ఉన్నతీకరణే” అనే విహారి గారి ప్రశంస ఎంతైనా సముచితం. డా. ఎమ్. సుగుణ రావు రాసినట్టు, “మిగతా సాహిత్య ప్రక్రియల కన్నా త్వరితగతిన పాఠకులకు చేరుతుంది కథ”.
శైలజ కథలు పాఠకులను చేరడమే కాదు, వారి మనస్సులలో నిలిచిపోతాయి.
పూర్తి సమీక్షని సంచికలో చదవండి
No comments:
Post a Comment