Saturday, June 15, 2024

సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీ విజేతల సన్మాన సభ - శంకర కుమార్ నివేదిక - లింక్

2023 సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీలో నా నవల 'శ్రీమద్రామారమణ' ఉత్తమ నవలగా ఎంపికైన విషయం తెలిసినదే. ది 8 జూన్ 2024 నాడు జూమ్ సమావేశంలో విజేతలకు సన్మాన/అభినందన సభ జరిగింది. నాకు జరిగిన సన్మానం గురించి, నవలపై వక్తల అభిప్రాయాల గురించి శంకర కుమార్ సంచికలో నివేదికలో చదవగలరు.



 

No comments:

Post a Comment