Saturday, June 8, 2024

సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీ విజేతల సన్మాన సభకు ఆహ్వానం

అమెరికా లోని డల్లాస్ లోని తెలుగు సాహిత్యసంస్థ 'సిరికోన' వారు నిర్వహించిన కళా రంగ ఇతివృత్త నవలల పోటీలో, ఒక హరికథా విద్వాంసుని ప్రస్థానాన్ని, ఫిక్షన్‌గా మలచి, నేను రాసిన నవల 'శ్రీ మద్రామారమణ' ఉత్తమ నవలగా పురస్కారం అందుకున్నది. 

ఆ పోటీ లోని విజేతలకు సన్మాన సభ నేడు అంటే 8 జూన్ 2024 నాడు జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించబడుతుంది.
జూమ్ లంకె:
https://us02web.zoom.us/j/8019817968?pwd=cCNymnnalIg8bsOuKJNP0ZPjKBHwCY.1&omn=88923442973
జూమ్ ఐడి: 8019817968
పాస్ కోడ్: 724484
సమయం భారత్‌లో రాత్రి వేళ ఎనిమిదిన్నరకు; అమెరికాలో పగటి పూట...
అందరికీ సాదర ఆహ్వానం.


కార్యక్రమం:
1.  సభ్యులకు స్వాగతం, పురస్కారాల గురించి పరిచయం (పూర్వ రచనల పరిచయం తో పాటు) : జొ. సుబ్రహ్మణ్యం
2. విజేతల పరిచయం, అభినందన : గంగిశెట్టి లక్షీనారాయణ
3. విజేతల సత్కారం:
      a. పాణ్యం దత్త శర్మ :  —ఎన్.సి.చక్రవర్తి (హైదరాబాద్)
      b. కోసూరిఉమాభారతి : ?
      c. మంథా భానుమతి : –ఎన్.నరసరాజు (హైదరాబాద్)
4. విజేత నవలల అనుశీలన ప్రసంగాలు:
      i) తాటిపాముల మృత్యుంజయుడు
      ii) రాయదుర్గం విజయలక్ష్మి
5.విజేతల స్పందనలు
6. సభ్యుల హర్షాభినందనలు :   జూమ్ లో పాల్గొనే సభ్యులు
7. వందనసమర్పణ: జొ. సుబ్రహ్మణ్యం
*****
వచ్చే ఏడాది నవలారచన పోటీలకు విషయసూచన కూడా చేయబడుతుంది. విషయనిర్ణయంలో, పాల్గొనే సభ్యుల అభిప్రాయం కూడా తీసుకోబడుతుంది.
యూట్యూబ్ లైవ్ ఉంటుంది...  మిత్రులందరూ పాల్గొనవలసిందిగా అభ్యర్థన...

No comments:

Post a Comment