డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 12వ భాగం సంచికలో చదవండి.
~
సివిక్స్ సారు ఆశ్చర్యపోయినాడు. “హరికథలు చెబుతాడా? ఏదీ ఒక పద్యం చెప్పు, విందాము.”
వాడు సారు వైపు చూసినాడు. సారు పాడమన్నట్లు సంజ్ఞ చేశాడు. వాడు గొంతు సవరించుకొని, లవకుశ సినిమాలోని.
“రంగారు బంగారు చెంగావులు ధరించు/శృంగారవతి నారచీరలూనె” అన్న వాల్మీకి పద్యాన్ని సుమధురంగా పాడాడు. అశ్వత్థ గారు ఆనందాబుధిలో ఓలలాడారు. వైనతేయను ఆశీర్వదించారు.
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
No comments:
Post a Comment