డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 9వ భాగం సంచికలో చదవండి.
~
“స్వామీ! నాయకుల్లో ప్రతివారికి ‘ధీర’ అనే శబ్దం ఎందుకు ఉంది? లలితుడు, ఉదాత్తుడు, శాంతుడు, ఇలా అంటే సరిపోయేది కదా!”
సదాశివశర్మగారు చికితుడైనాడు.
“నాయనా! మంచి ప్రశ్న! ఇలాంటి విషయాలు ఎలా తోస్తాయి రా నీకు?” అని వాడిని మెచ్చుకొని, ఇలా వివరించారు.
“శాంతం, లాలిత్యం, ఉదాత్తత, ఔద్ధత్యం ఇవన్నీ విభిన్న వ్యక్తిత్వాలు. కానీ ధీరగుణం అందరిలో ఉండాలి. ధీరత్వం అంటే చెక్కు చెదరని నిబ్బరం. అప్పుడే ఆయా వ్యక్తిత్వాలు సంపూర్ణమవుతాయి.”
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srimadramaramana-pds-serial-9/
వైనతే చదువు పూర్తి హరికథ సర్టిఫికెట్ కూడా సంపాదించి ముందుకు వెళ్లడం బాగుంది. భాగవతారిని ఆల పించిన ప్ర ప్రహ్లాదుని కథ లోనరసింహస్వామి పట్ల నీకున్న భక్తి కనబడింది. యోగ్యత కలిగిన వాళ్లకి పరిస్థితులు వాటికవే అనుకూలిస్తాయి అన్న విషయం అంతర్లీనంగా వెలువరించావు
ReplyDeleteవైనుతీయ హరికథ చదువు ముగిసి సర్టిఫికెట్ రావడం చాలా బాగుంది హరికథా కళాకారిని ఆలపించిన ప్రహ్లాద విజయంలోని పద్యాలు దృశ్యం ఆవిర్భావ ఘట్టం నర్సింsహ స్వామి పట్ల నీకున్న భక్తి కనిపించేలా చేశాయి. యోగ్యత ఉన్న వాడికి పరిస్థితులు వాటికవే అను కూలిస్తాయి అన్న విషయం అంతర్లీనంగా నడిపించావు
ReplyDelete