కరీంనగర్ భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తేదీ 12 మార్చి 2025 నాడు స్థానిక వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారి పద్యకావ్యం 'దేవీ వైభవం' ఆవిష్కరణ జరగనున్నది. నేను ప్రధాన వక్తగా ఉపన్యసించనున్నాను.
ఆహ్వాన పత్రిక చూడండి.
Click on image to view in bigger size
No comments:
Post a Comment