ఉజ్జయినిలో ఒక ‘మిరకిల్’ ప్రతి సంవత్సరం జరుగుతుంది. వర్షాకాలానికి ముందు ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక క్రతువు నిర్వహిస్తారు. అది పూర్తికాగానే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని, భారీ వర్షం పడుతుంది.
*ఇది శ్రీ ఏ. ఎస్. ఎన్. మూర్తి, విశాఖ వారి అభిప్రాయం.* మీ మధ్య ప్రదేశ్ యాత్ర చాలా బాగుంది. పర్జన్య క్రతువు గురించి చక్కగా వివరించారు. దేశపర్యటన వలన క్రొత్త విషయాలు తెలుస్తాయి.
*ఇది శ్రీ ఏ. ఎస్. ఎన్. మూర్తి, విశాఖ వారి అభిప్రాయం.*
ReplyDeleteమీ మధ్య ప్రదేశ్ యాత్ర చాలా బాగుంది. పర్జన్య క్రతువు గురించి చక్కగా వివరించారు. దేశపర్యటన వలన క్రొత్త విషయాలు తెలుస్తాయి.