Thursday, June 6, 2024

అహోబిల స్వామి వారి సన్నిధిలో నా పద్యాలు

ఇటీవల అహోబిలం నరసింహస్వామివారిని సందర్శించుకున్న సందర్భంగా - స్వామి వారిపై నేను వ్రాసున్న పద్య కావ్యం 'శ్రీ లక్ష్మీ నృసింహ మాహాత్మ్యం' లోని పద్యాలను చదివాను. ఆ వీడియో తిలకించండి.


 


No comments:

Post a Comment