కథా స్రవంతి ఛానెల్లో నా కథ 'యత్ర నార్యస్తు పూజ్యంతే'
కథా స్రవంతి ఛానెల్లో పప్పు భోగారావు గారు నా కథా సంపుటి 'దత్త కథాలహరి' నుంచి ఎంచుకుని 'యత్ర నార్యస్తు పూజ్యంతే' కథను శ్రవణానందకరంగా చదివి వినిపించారు. వారికి నా ధన్యవాదాలు. నా కథని వారి గళంలో వినండి.
No comments:
Post a Comment