Saturday, September 7, 2024

ప్రొద్దుటూరు ఆలయాల సందర్శన-1వ భాగం లింక్

 ప్రొద్దుటూరు సమీపంలోని పుష్పగిరి క్షేత్రం (పీఠం), రామేశ్వరం, కన్యతీర్థం, గండి క్షేత్రం, అమృతేశ్వరం మొదలగు క్షేత్రాలను సందర్శించి ఆ అనుభవాలతో రాసిన రచన.
"ఆమె పూజారిణి. పూజారిగారు లేకపోతే ఆమే ఆలయంలో పూజలు చేస్తుందట. ఆమె కూడా చాలా త్రిపురసుందరిలాగే ఉంది. శివుడికి లఘున్యాస అష్టోత్తరాలతో, అమ్మవారికి శ్రీసూక్తంతో అర్చన చేసింది, సుస్వరంగా. స్త్రీలకు వేదాధికారం లేదని ఎవరు చెప్పారని, వారు కూడా వేదపఠనానికి అర్హులే అని ఆదిశంకరాచార్యులన్న మాట నాకు గుర్తుకు వచ్చింది. ఆమె వాక్శుద్ది, మంత్రం పలికే తీరు చక్కగా ఉంది."
పూర్తి ఆర్టికల్ ఈ లింక్‍లో సంచికలో చదవగలరు.



ప్రొద్దుటూరు ఆలయాల సందర్శన-1వ భాగం

No comments:

Post a Comment