14 అక్టోబరు 2024న, హైదరాబాదులోని రవీంద్రభారతి సమావేశమందిరంలో డా. వేదగిరి రాంబాబు స్మారక పురస్కార ప్రదానం, ‘మా కధలు 2023’ కథాసంకలన ఆవిష్కరణ ఒకే వేదికపై జరిగాయి. ఇవి గాక మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. సింహప్రసాద్ సాహిత్య సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
వివరాలకు ఈ నివేదిక చదవండి.
https://sanchika.com/maa-kathalu-2023-aavishkarana-sabha-nivedika/
No comments:
Post a Comment