Sunday, October 13, 2024

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము' 4వ భాగం లింక్

ఈ ఎపిసోడ్ ప్రథమాశ్వాసముతో ఆరంభమవుతుంది. కథాప్రారంభములో పలువురు మునులు వచ్చి రోమర్షుడిని సమీపించి, ‘స్వామీ, ఈ భూమిలో ‘మాధవ ధామమని’ మానవులు, దేవతలు, యోగులు, ఏ క్షేత్రాన్ని భావించి, దర్శించి, పునీతులవుతారో చెప్పు’మని అడుగుతారు. 


 

అప్పుడు ఆయనిలా చెప్తాడు:
కం:
నా గురుపాదుడు వ్యాసుడు
ఈ గరిమను జెప్పె నాకు నియ్యది మీకున్
ఆగమ సిద్ధ రహస్యము
వేగమె తెల్పెదను వినుడు విమలపు శ్రద్ధన్
---
మొత్తం ఎపిసోడ్‍ని ఈ లింక్ ద్వారా చదవవచ్చు.

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-4/


No comments:

Post a Comment