Thursday, October 3, 2024

బ్రహ్మంగారి మఠంలో నా 'శ్రీమద్దేవిభాగవతం ప్రవచనాలు'

దసరా నవరాత్రుల సందర్భంగా బ్రహ్మంగారి మఠం నందు దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ దేవదాయ ధర్మాదాయ శాఖ వారి ఆహ్వానంతో, 3 అక్టోబర్ 2024 నుంచి 10 అక్టోబర్ 2024 వరకూ - శ్రీ దేవీ భాగవత ప్రవచనములు చెప్తున్నాను. శ్రీ మహా దేవ్యై నమః 🙏🌹
సంబంధిత వార్త


 Click on the image to view in bigger size


No comments:

Post a Comment