05 జనవరి 2025 నాడు నల్లకుంట లోని శృంగేరీ శంకరమఠంలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే డా. అక్కిరాజు సుందర రామ కృష్ణ గారి అష్టావధాన కార్యక్రమానికి నన్ను విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. అవధానాలపై ఆసక్తి ఉన్నవారు హాజరు కాగలరు.
Click on the image to view in bigger size

No comments:
Post a Comment