Saturday, February 1, 2025

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 20వ భాగం లింక్

కం.:
పుట్టిన ప్రతి జీవి యునటు
గిట్టక తప్పదుర యసుర! కించిత్తయినన్
ఇట్టిది సాధ్యము కాదని
గట్టిగ తెలిసియను నడుగ గా తగునె నిటుల్

వచనము:
కావున వేరు వరము లేవైన కోరుకొనుము, ఇచ్చెద. 'నిర్మృత్యుపదము జీవులకు దుర్లభము' అని సృష్టికర్త పలికెను. అంత నసుర విభుండు కొంత సేపు మనములో వితర్కించి, ఇట్లు వేడెను.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-20/

No comments:

Post a Comment