Wednesday, February 12, 2025

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 21వ భాగం లింక్

వారి మాటలు వినిన హిరణ్యకశిపుండు మిక్కిలి సంతసించి వారి కర్తవ్యదీక్షను ప్రశంసించి, అసుర గురుండైన శుక్రాచార్యుని అచటికి సగౌరవంబుగ రప్పించి, అతనితో నిట్లు పలికె.
కం:
సురగురు సత్తమ! మీదగు
వర యాదేశంబు తోడ పటుతర తపమున్
సరసిజనాభుని కరుణను
వరముల నొందితిని, లేదు మరణము నాకున్
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-21/

No comments:

Post a Comment