తేదీ 12 మార్చ్ 2025 న, కరీంనగర్ వాగీశ్వరీ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో, బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారు రచించిన పద్యకావ్యం, ‘శ్రీదేవీవైభవం’ ఆవిష్కరణ సభ భవానీ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నేను ప్రధాన వక్తగా ప్రసంగించాను.
నివేదికని సంచికలో చదవవచ్చు.
https://sanchika.com/sridevivaibhavam-padyakaavyam-aavishkarana-sabha-nivedika/
No comments:
Post a Comment