Sunday, October 13, 2024

దేవీ నవరాత్రుల సందర్భంగా ఆంధ్రప్రభలో నా రచన 'మహాదేవి చరితం... శ్రీదేవీ భాగవతం!'

"మహిషాసుర సంహారం, మనిషిలోని పశు ప్రవృత్తిని అంతమొందించడానికి ప్రతీక. పుసంత్వం, స్వభావ సిద్ధంగా, ప్రవృత్తిని అనుసరించి జీవిస్తుంది. సరీసృపల మెదడు, గట్టి పిడికిలిలా ఉంటుంది. లోపలికి స్త్రీత్వం ప్రవేశించినప్పుడు అది తెరుచుకుంటుంది. దేవి.. మహిషాసురుల ప్రతీక ఇదే!"
పూర్తి వ్యాసాన్ని జోడించిన క్లిప్పింగ్‍లో చదవగలరు.


 Click on the image to view in bigger size

 

No comments:

Post a Comment