డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 15వ భాగం సంచికలో చదవండి.
~
వైనతేయ శ్లోకాన్ని ప్రారంభించగానే, పది పన్నెండు మంది భక్తులు వచ్చి, అక్కడ చేరి వినసాగారు. వారిని చూసి మరికొందరు చేరారు. వైనతేయ గాత్రం సుమధురం. యవ్వనారంభ స్థితి వల్ల అది ఇప్పుడిప్పుడే గాంభీర్యాన్ని సంతరించుకుంటూ ఉంది.
భక్తులు ఆనందంతో చప్పట్లు కొట్టారు! వారిలో ఒకాయన ముందుకు వచ్చి, “ఎవరు నాయనా నీవు? సాక్షాత్తు బాల నారదుడిలా పాడావే!” అని మెచ్చుకున్నాడు.
పేరు రాసుకున్నాయన చెప్పాడు “హరికథా సప్తాహానికి పేరు రాయించుకున్నాడు ఆడిటర్ గారు! ‘పిట్ట కొంచెం కూత ఘనం!’ అన్నది ఈ పిల్లవాడికి సరిగ్గా సరిపోతుంది!”
~
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srimadramaramana-pds-serial-15/
No comments:
Post a Comment